జాన్వీ బర్త్‌ డే: అమ్మ ఉంటే ఇలా చేసేది!
బాలీవుడ్ నటి  జాన్వీ కపూర్‌  నేటితో(ఫిబ్రవరి 6) 24వ వసంతంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తు చేసుకుని భావోద్యేగానికి లోనయ్యారు. ఓ ఇంటర్యూలో తన పుట్టిన రోజునా శ్రీదేశి చాలా హడావుడి చేసేవారని చెప్పారు. ‘నా ప్రతి పుట్టిన రోజును మా అమ్మ ఏప్పుడూ ప్రత్యేకంగా ఉంచేవారు. ము…
అమరావతి భూ అక్రమాలపై దూకుడు పెంచిన సీఐడీ
సాక్షి, అనంతపురం :    అమరావతిలో భూ అక్రమాల  వ్యవహారంపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది.  టీడీపీ నేతల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ అధికారులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల చిట్టా తవ్వుతున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కనగానపల్లి తహశీల్దార్‌ కార్యాలయంపై మంగళవారం సీఐడీ అధికార…
టెలికాం షాక్‌, నాలుగో రోజు నష్టాలు
సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు కన్సాలిడేషన​ బాట పట్టాయి. ఒక దశలో ఇంట్రాడేలో 445పాయింట్లు కుప్పకూలిన కీలక సూచీలు చివర్లో తేరుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 161 పాయింట్లు 40894 వద్ద స్థిరపడగా, నిఫ్టీ  53 పాయింట్లు నష్టంతో 11992 వద్ద  ముగిసింది. దీంతో కీలక సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టపోగా, మంగళ…
లక్షల ఉద్యోగుల జీతం పెరగనుంది.. కానీ,
సాక్షి, న్యూఢిల్లీ :   దేశ  జీడీపీ పాతాళానికి పడిపోతున్న నేపథ్యంలోనరేంద్రమోదీ సర్కార్‌  కొత్త చర్యను చేపట్టబోతోంది. ముఖ్యంగా వినియోగ డిమాండ్‌ భారీగా క్షీణిస్తున్న తరుణంలో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం శాతాన్ని పెంచాలని  యోచిస్తోంది.   ఈ కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ద్వారా ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు …
సీఎం మమతా నన్ను అవమానించారు : గవర్నర్‌
కోల్‌కతా :  దుర్గా పూజ వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను ఘోరంగా అవమానించారని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీఫ్‌ ధంఖర్‌ ఆరోపించారు. వేదికపై తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని మనస్తాపం చెందారు. ఇటీవల  ప్రభుత్వ ఆధ్వర్యంలో దుర్గాపూజా వేడుకల్లో సీఎం మమతాతో పాటు గవర్నర్‌ ధంఖర్‌కూడా హాజరయ్యారు. వేదిక కార్నర్‌ల…
మోదీ వీడియోపై నకిలీ ఫొటోల దుమారం
సాక్షి, న్యూఢిల్లీ :  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రీసైక్లింగ్‌కు పనికిరాని ప్లాస్టిక్‌ను నిషేధించాలని దేశ ప్రజలకు సందేశమిస్తూ అందుకు స్ఫూర్తిగా తమిళనాడులో మామల్లాపురం బీచ్‌లో ప్రధాని  నరేంద్ర మోదీ  స్వయంగా ప్లాస్టిక్‌తోపాటు ఇతర చెత్తాచెదారాన్ని ఏరడం, ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియో క్లిప్‌…